Header Banner

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ! కీలక నిర్ణయం పై సిఫార్సు!

  Mon Apr 21, 2025 13:37        Politics

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి, దళిత, గిరిజన, ఓబీసీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో విద్యార్థి రోహిత్ వేముల విషాదాంతం దేశవ్యాప్తంగా గాఢ స్పందనకు దారి తీసింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే, విద్యాసంస్థలలో అన్యాయాలు, వివక్షతను నివారించేలా రోహిత్ వేముల చట్టంను రూపొందించాలని రాహుల్ కోరారు. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం‌లకు కూడా ఇదే విషయమై లేఖలు రాశారు.

 

రాహుల్ గాంధీ తన లేఖలో డా. బి.ఆర్. అంబేద్కర్ను ఉదహరిస్తూ, వారు స్వయంగా ఎదుర్కొన్న అవమానాలు, అనుభవాలు ఇప్పటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని అనేక దళిత, గిరిజన, ఓబీసీ విద్యార్థులు ఇంకా విద్యాసంస్థల్లో వివక్షత, చిన్నచూపు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి స్థిరమైన పరిష్కారం తీసుకురావాలంటే ప్రత్యేక చట్టం అవసరమని, విద్యార్థుల హక్కులను, సమానత్వాన్ని కాపాడేందుకు ఇది అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ పెద్దాయనకు గవర్నర్ పోస్టు రెడీ! త్వరలో అధికారిక ప్రకటన!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapradesh #RohithVemulaAct #JusticeForStudents #RahulGandhiLetter #RevanthReddy